సినిమా కాదిది.. సీరియల్ లా ఉంది..!

Jan 11, 2020, 1:53 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రష్మిక హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా శనివారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ చూసి తెలుసుకోండి!