మ్యూజికల్ ఈవెంట్‌ కు కూతురితో వచ్చిన సన్నీలియోన్

Mar 9, 2020, 11:51 AM IST

ముంబైలో పెప్పా పిగ్ మ్యూజికల్ ఈవెంట్‌కు బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీ లియోన్ వచ్చింది. ఆమె వెంట ఆమె కుమార్తె నిషా కౌర్ వెబర్‌ను తీసుకొచ్చింది. తన కూతురితో పాటు అక్కడున్న పిల్లలతో సన్నీ కాపేపు సమయం గడిపింది. ఈవెంట్ సన్నీలియోన్ కూతురు నిషా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.