Feb 21, 2020, 1:41 PM IST
ఛలో ఫేం వెంకీ కుడుడుల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా వచ్చిన మూవీ భీష్మ. శివరాత్రి రోజుల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. స్క్రీన్ ప్లే విషయంలో వెంకీ కుడుములకు మంచి మార్కులు వేశాడు ఆడియన్స్. నటన విషయంలో నితిన్, రష్మికాలు వేరే
లెవల్ లోచేశారని చెప్పుకొచ్చారు.