ఎల్లో శారీలో మెరిసిన మృణాళిని.. చూపు తిప్పుకోలేని సొగసు, వైరల్ పిక్స్

First Published May 6, 2024, 3:17 PM IST

 సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. 

క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. 

ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు.

మృణాళిని క్యూట్ లుక్స్ అంటేనే యువతకి ఇష్టం. ఆమెకి అదే తరహా పాత్రలు వస్తున్నాయి. కానీ మృణాళిని కెరీర్ మలుపు తిప్పే బిగ్ హిట్ మాత్రం దక్కడం లేదు. 

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. 

మృణాళిని రీసెంట్ గా లవ్ గురు అనే చిత్రంలో నటించింది. విజయ్ ఆంటోని సరసన నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

 తాజాగా మృణాళిని ఎల్లో శారీ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాజూగ్గా కనిపించే మృణాళిని ఎల్లో శారీలో ఎంతో అందంగా ఉంది. యువత ఫిదా అయ్యే విధంగా మృణాళిని ఆకర్షిస్తోంది. 

click me!