కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ప్రారంభించిన మెగాస్టార్..నాగార్జున విరాళం కోటి రూపాయలు

Mar 28, 2020, 6:17 PM IST

చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ఏర్పాటయ్యింది. ఎన్ శంకర్, సి. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, దాము, బెనర్జీ లు సభ్యులుగా ఈ సంస్థ  ప్రారంభమయ్యింది. దీనికింద కరోనానేపధ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదవారికి కావాల్సిన సాయం అందిస్తారు. దీనికి నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు ఇప్పటికే విరాళాలు ఇచ్చారు.