Iddari lokam Okkate Public Talk : రాజ్ తరుణ్ కో దండం భయ్యా...

Dec 25, 2019, 4:20 PM IST

దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాజ్ తరుణ్, శాలినీ పాండే హీరోహీరోయిన్లుగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై వచ్చిన సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’.  ఈ సినిమా క్రిస్మస్ రోజు రిలీజై ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ తెచ్చుకుంది. రాజ్ తరుణ్ కెరీర్ లో డిఫరెంట్ మూవీ అంటున్న పబ్లిక్ టాక్..ఈ వీడియోలో.....