Mar 9, 2020, 2:40 PM IST
థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య దర్శకత్వంలో ఇందిరా బసవ నిర్మించిన చిత్రం మధ. మార్చి 13న విడుదల కానున్న ఈ సినిమాటీజర్ను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు.