9న జగన్ తో భేటీకి బాలకృష్ణను పిలిచాం, కానీ.. సి కల్యాణ్

Jun 6, 2020, 1:35 PM IST

డా.డి రామానాయుడు 85వ జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.  ‌ఈ కార్యక్రమంలో రామానాయుడు తనయుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ 
దగ్గుబాటి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, జె. బాలరాజు పాల్గొన్నారు.  సి‌.కల్యాణ్ మాట్లాడుతూ.. ''రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్ అన్నారు.