చిరంజీవిలా కాకపోయినా.. తనవంతుగా 200 మందికి సహాయం.. గౌతంరాజు

Apr 16, 2020, 11:05 AM IST

నటుడు గౌతంరాజు తూర్పుగోదావరి జిల్లాలోని రాజ‌మండ్రి, యానాం, కాకినాడ, మండ‌పేట‌, పిఠాపురంలలోని 200మంది జూనియర్ ఆర్టిస్టులకు తనవంతుగా సహాయం చేశారు. సాయం చేసేమనసుంది కానీ అంత డబ్బులు తన దగ్గర లేవని.. దానికి తన స్నేహితులు కొంతమంది సాయం చేశారని అన్నారాయన.