Feb 3, 2020, 9:59 AM IST
శివకుమార్ బి దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ సినిమాతో దివంగత దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్.బి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...శివ చాలా బాగా తీశాడని మెచ్చుకున్నారు.