తంగిరాల సౌమ్య దీక్షకు మద్ధతు పలికిన నాయకులు (వీడియో)

Oct 17, 2019, 12:59 PM IST

నందిగామ గాంధీ సెంటర్లో మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య చేపట్టిన ఒక రోజు దీక్షా  కార్యక్రమానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బచ్చుల అర్జునుడు, మిగతా నాయకులు పాల్గొననారు. అనంతరం తంగిరాల సౌమ్యకి భవన నిర్మాణ కార్మికునితో  నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింపజేశారు.