కర్నూలులో మొట్టమొదటి మల్టీప్లెక్స్ : ఎస్వీసీ సినిమాస్ (వీడియో)

Oct 3, 2019, 2:39 PM IST

కర్నూలులో ఎస్వీసీ సినిమాస్ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మల్లీప్లెక్స్ ప్రారంభించారు. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ థియేటర్ ఓపెనింగ్ కి ఏవీ క్రియేషన్స్ వంశీ, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ హరీష్ శంకర్, కర్నూలు బిజేపీ ఎంపీ టీ.జీ.వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.