Oct 30, 2019, 1:22 PM IST
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సందర్శించారు. అనంతరం MPDO ఆఫీస్ ప్రాంగణంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన T - STEP స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతతో కలసి ప్రారంభించారు.