Video : మంత్రులు, ఎమ్మెల్యేల గెట్ టు గెదర్ హాజరైన జగన్

Dec 18, 2019, 10:53 AM IST

విజయవాడ, పున్నమిఘాట్ లోని హరిత బెర్మ్ పార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారుల గెట్ టు గెదర్ జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. వారితో సరదాగా సంభాషించారు.