సీఎం వైయస్‌.జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం

Aug 19, 2020, 5:05 PM IST

అమరావతిలో సీఎం అధ్యక్షతన మంత్రి మండలి  సమావేశాము జరిగింది .నవరత్నాల్లో మరో కీలక పథకానికి  అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆమోదముద్ర  వేశారు.