కర్నూల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డ వీఆర్వో

Oct 7, 2020, 12:55 PM IST

పట్టాదారు పసుపుస్తకం ఇవ్వడం కోసం 10 వేలు లంచం తీసుకుంటూ పట్టు బడ్డ పెసలబండ వీఆర్వో మల్లికార్జున.గోవిందరాజులు అనే రైతు నుంచి 40 వేలు లంచం డిమాండ్ చేయడంతో  ఆదోని తహశీల్దార్ కార్యాలయంలో  ఏసీబీ దాడులు చేసారు .