May 16, 2020, 1:38 PM IST
విశాఖపట్నంలోని బీహార్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లకు చెందిన వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వలసకూలీల కుటుంబాలతో 8వ నెంబర్ ప్లాట్ ఫాంకు భారీగా బారులు తీరారు. తమ సొంత ఊర్లకు వెళ్ళడం చాలా సంతోషం గా ఉందని, దీనికి అన్నివిదాలాగా సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదములు అని చెప్పారు.