కర్నూలులో ఉద్రిక్తత : రోడ్లపై బైఠాయించిన కూరగాయల వ్యాపారులు

Mar 26, 2020, 10:16 AM IST

ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ నేపథ్యంలో కర్నూల్ లో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద మార్కెట్ వద్ద అధికారులు కూరగాయలు అమ్మనివ్వడంలేదంటూ కూరగాయల వ్యాపారులు రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.