కృష్ణా జిల్లాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన

Oct 7, 2020, 4:55 PM IST

కృష్ణా జిల్లాలో  వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న  కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. రైతులను కలసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు . కేంద్ర కొత్త చట్టం రైతులకోసమే తెచ్చామని  రైతులకు వివరించారు.