కర్నూలు జిల్లాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

కర్నూలు జిల్లాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

Bukka Sumabala   | Asianet News
Published : Oct 06, 2020, 05:41 PM IST


 ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో  వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. 

 ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో  వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న  2వ పట్టణ పోలీసు.