అమరావతి దీక్షలు : స్పృహ తప్పి పడిపోయిన మహిళలు...

Jan 22, 2020, 2:41 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరులోని పెదపరిమి దీక్షా శిబిరంలో ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. వీరిని బెల్లం కొండ సత్యవతి(60),తాడిపర్తి మల్లీశ్వరి(55)గా గుర్తించారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ 36 రోజులుగా అమరావతి 29 గ్రామాల ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.