నేటి నుంచి విశాఖలో తిరుపతి లడ్డూ అమ్మకాలు..

Jun 1, 2020, 2:43 PM IST

విశాఖపట్నం ఎంవిపి కాలనీ లోని టిటిడి కళ్యాణమండపంలో నేడు శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకం ప్రారంభమైంది. లడ్డు అమ్మకాలు జూన్ 7 వరకు ఉంటాయని ఉదయం 8 నుంచి 9 వరకు ఓ గంటపాటు, సాయంత్రం 3 నుంచి 5 వరకు రెండు గంటలపాటు అమ్మకాలు కొనసాగిస్తామని టిటిడి అధికారులు చెప్పారు.