శబరి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం..గంటకు పైగా ఆగిన రైలు..

Feb 17, 2020, 9:36 AM IST

ప్రకాశంజిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో శబరి ఎక్సప్రెస్ లో సాంకేతికలోపం తలెత్తింది. లోపాన్ని సరిచేసి రైలు బయలుదేరడానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు.