గద్దె దంపతుల 12గంటల నిరాహారదీక్ష : లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన వారికోసమే..

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 5 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. 
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 5 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా పథకాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.  గద్దె రామ్మోషన్ తో పాటు, గద్దె అనూరాధ చేపట్టిన ఈ దీక్షకు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబు మద్దతు తెలిపారు. 
Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu