భోగిమంటలు : పండుగనాడూ తగ్గని నిరసనల సెగ

Jan 14, 2020, 10:34 AM IST

మందడంలో భోగిమంటలతో టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. భోగిమంటల చుట్టూ ప్లకార్డులు పట్టుకుని తిరుగుతూ అమరావతే రాజధానిగా ఉండాలని, ప్రభుత్వ విధానాలు నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గల్లాజయదేవ్ మిగతా టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు