May 6, 2020, 6:07 PM IST
ఏపీలో మద్యం దుకాణాలు తెరవడం మీద టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డాడు. కరోనావైరస్ ను పెంచేలా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఏ వెధవైనా తీసుకుంటాడా, ఇది జగనన్న గొంతుతడి పథకం అంటూ మండిపడ్డారు. మోదీ కలుగజేసుకుని మా రాష్ట్ర ప్రజలను కాపాడాలంటూ వేడుకున్నారు.