Mukkoti Ekadasi : ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

Jan 6, 2020, 12:54 PM IST

గుంటూరు జిల్లా  దాచేపల్లిలో శ్రీరంగ నాయకుల స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటల నుండే ఉత్తరద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉచిత దర్శన క్యూలైన్లో    నిబలడి మరీ స్వామివారిని దర్శించుకున్నారు.