విశాఖపట్నంలో మద్యం మత్తులో కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

Jul 24, 2020, 3:33 PM IST

 నర్సీపట్నంలో మహిళను కన్న కొడుకే మద్యం మత్తులో తలను  బలంగా కొట్టి హత్య చేశాడు. రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ బలిజిపాలెం గ్రామంలో కన్న తల్లి ని హత్య చేసిన  కసాయి కొడుకు బాగోతం స్థానికంగా కలకలం రేపింది.