స్మశానం దగ్గరే..తుపాకీతో కాల్చుకుని..జవాను ఆత్మహత్య

Mar 14, 2020, 2:42 PM IST

తిరుపతిలో ఓ రిటైర్డ్ బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లీలామహల్ దగ్గర్లోని స్మశానవాటిక సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడు కొండారెడ్డిగారిపల్లికి చెందిన డి సిద్ధ రాము గా గుర్తించారు. భార్యభర్తల గొడవలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.