Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu

Published : Jan 06, 2026, 04:01 PM IST

నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధి, రైతులకు నీటి సరఫరా, రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.