జగన్ ప్రకటనపై రాజదాని రైతుల్లో అనందం

Nov 26, 2019, 6:19 PM IST

జగన్ ప్రకటనపై రాజదాని రైతులు అనందం వ్యక్తం చేశారు. రాజధానిలో. రైతులకు ఇచ్చే రిటర్న్ బుల్ ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని జగన్ ప్రకటనపై రైతుల హర్షం వ్యక్తం చేశారు.