నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి కాబట్టి ఔషధాలలో కూడా వాడతారు. ఈ పండు మెదడు పనితీరును కూడా పెంచుతుంది. పండు విత్తనాల నుండి తీసిన నమూనాలను పరీక్షించినప్పుడు, అవి మనం నిద్రపోయే సమయాన్ని పెంచుతున్నాయని తేలింది. ఈ శీతాకాలపు పండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లింగన్బెర్రీస్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. పండులోని పీచు మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది.