స్వచ్ఛ్ భారత్ : చీపురుపట్టిన పోలీసులు (వీడియో)

Oct 12, 2019, 3:15 PM IST

గుంటూరు జిల్లా, పిన్నెల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంలో పోలీసులు, గ్రామప్రజలు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తనపల్లి డిఎస్పి విజయ భాస్కర్ రెడ్డి, మాచవరం ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి, మిగతా పోలీస్ సిబ్బంది,  గ్రామ ప్రజలు, పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.