ఎంపీ ,ఏంఎల్ ఏ ను కలవకుండా అడ్డుకున్న పోలీసులు - నిరసన తెలిపిన రైతులు

Oct 3, 2020, 2:52 PM IST

ఉద్దండరాయునిపాలెంలో రైతులను  పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు . రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఎంపీ నందిగం సురేష్‌, ఉండవల్లి శ్రీదేవి ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న దళిత రైతుల్నిపోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.