తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

కపిలతీర్థం టు రామతీర్థం... నిరసన యాత్రకు సిద్దమైన బిజెపి

Chaitanya Kiran | Updated : Jan 20 2021, 03:03 PM IST

హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపి బిజెపి నాయకులు నిరసనబాట పట్టారు. 

హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపి బిజెపి నాయకులు నిరసనబాట పట్టారు. ఇందులోభాంగంగా కపిలతీర్థం నుండి రామతీర్థం యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ యాత్రకు అనుమతి కోరుతూ అడిషనల్ డిజిపి రవిశంకర్ కు అభ్యర్ధన పత్రాన్ని అందించారు. ఈ క్రమంలోనే అడిషనల్ డిజిపితో విష్ణువర్ధన్ రెడ్డితో కూడిన  బీజేపీ బృందం  భేటి అయ్యింది.

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu