శ్రీవారి సేవలో ఎన్వీ రమణ

Mar 26, 2024, 10:23 AM IST

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.