క్రిమి రహిత నగరంగా కర్నూలు..కొనసాగుతున్న శానిటైజేషన్...

Mar 28, 2020, 5:19 PM IST

లాక్ డౌన్ నాలుగవ రోజు నేపథ్యంలో కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్ర బాబు తానే స్వయంగా నగరంలో రోడ్లపై పనులను పర్యవేక్షించారు.  కర్నూలును క్రిమి రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు. వీధుల్లో శానిటైజేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రజలలోమరింత అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు.