భవనంపై నుంచి తల్లి కూతుర్ని పడేసి తాను దూకి...

Mar 3, 2021, 10:16 AM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. క్షిణాకావేశం పెద్ద ముప్పును తెచ్చి పెట్టింది. గన్నవరం ప్రభుత్వాస్పత్రి పక్కన నివాసం ఉంటున్న చిమట సుధాకర్ కు, అతని భార్యకు మధ్య గొడవ జరిగింది. భర్తపై కోపంతో భార్య తన నాలుగేళ్ల పిల్లను రెండంతస్థుల భవనంపై నుంచి కిందికి పడేసింది. ఆమె కూడా భవనంపై నుంచి కిందికి దూకింది. కూతురు చిమ భాను (4) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.