Feb 25, 2020, 5:22 PM IST
ఆంధ్ర - ఒడిశా బోర్డర్, పనాస్పుట్ ప్రాంతంలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ అనే అనుమానంతో మావోస్టులు కాల్చి చంపారు. మృతుడిని జోదంబ గ్రామానికి చెందిన దినబంధు బేపారిగా గుర్తించారు . అతను పనాస్పుట్ వెళుతున్న సమయంలో మావోయిస్టులు అతనిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.