విశాఖలో ఏడో కరోనా పాజిటివ్ కేసు ..లండన్ నుండి వచ్చిన వ్యక్తికి...

Mar 24, 2020, 2:25 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గోపాలపట్నం  RRV పురానికి చెందిన 25 యేళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ తేలింది. ఇతను ఈ మధ్యే లండన్ (యూకే)నుండి వచ్చాడు. అతన్ని హాస్పిటల్ కు తరలించి..అతను ఉన్న వీధిమొత్తం శానిటైజ్ చేశారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7కు చేరుకుంది.