Jan 20, 2020, 4:38 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టగానే కర్నూలు జిల్లాలోని న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ కు ఈరోజు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. .. ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుండి ఎన్నికైనా కర్నూల్ ను జగన్ మోహన్ రెడ్డి లా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.