పోలవరంలో అనిల్ కుమార్ యాదవ్ పర్యటన.. ముందస్తు చర్యలు..

May 6, 2020, 3:12 PM IST

ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులను అధికారులతో కలిసి పరిశీలించారు. వర్సాకాలం రానుండడంతో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే దానిమీద అధికారులతో చర్చలు జరిపారు.