ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరు అయిన ఇళ్లను రద్దు చేసినందుకు బీజేపీ ధర్నా

Oct 30, 2020, 6:03 PM IST


ఇళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.GVMC ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసారు .