సచివాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు..

Jan 21, 2022, 12:38 PM IST

అమరావతి : ఏపీ సచివాలయంలో..పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాజధాని రైతులు ,ఉద్యోగ సంఘాల ఆందోళనలు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి వచ్చే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు.