శ్రీశైలంలో ఏపీ గవర్నర్.. అప్రమత్తమైన అధికారులు

Dec 22, 2019, 3:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీశైలం పర్యటనలో ఉన్నారు. పెంట హెలిప్యాడ్ కు చేరుకున్న ఆయనకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ పఠాన్ రవి శెట్టి, ఎస్పీ పకీరప్ప శ్రీశైలం ఈవో కె.ఎస్.రామారావు  ఘనంగా స్వాగతం పలికారు.