Oct 22, 2019, 12:00 PM IST
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఏడవ రోజూ కొనసాగుతున్న రాయల్ వశిష్ట ఆపరేషన్ 2. భారీ వర్షంలోనూ ధర్మా డి సత్యం బృందం గాలింపు చర్యలు చేపడుతోంది. డీప్ సీ డ్రైవర్లు బోటు వెనుకభాగంలో రోప్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షం ఎక్కువైతే బోటు వెలికితీత పనులకు మరోసారి అంతరాయం కలిగే అవకాశం ఉంది. సోమవారం బోటు పై కప్పును వెలికితీశారు