విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాల్జీ మర్స్ బాధితులను మాజీ ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్ బాబు పరామర్శించారు.
విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాల్జీ మర్స్ బాధితులను మాజీ ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం.. ఊర్లో ఉండకుండా ఇలాంటి పరిశ్రమలు తరలిస్తే ఇటువంటి సంఘటనలు భవిష్యత్ లో జరగవన్నారు.