May 19, 2020, 5:42 PM IST
బంగాళా ఖాతంలో చెలరేగిన ఆంఫన్ తుఫాను కారణంగా సముద్రం పొంగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రామ తీరంలో ఉన్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల స్థావరాన్ని సముద్రం ముంచేసింది. సూపర్ సైక్లోన్ ఉమ్ పెన్ కొద్దిగా బలహీనం పడినా.. సముద్ర ఆటుపోట్లలో మార్పు లేదు.
గాలి బీభత్సం మాత్రం తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది.