Oct 14, 2019, 3:45 PM IST
సైరా సినిమా చూసేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకరించారు. ఈ మేరకు సినీ నటుడు చిరంజీవి ఆహ్వానం మేరకు జగన్ అంగీకరించారు. చిరంజీవి దంపతులు సోమవారం నాడు అమరావతిలో చిరంజీవి దంపతులను కలిసి సైరా సినిమా చూడాలని ఆహ్వానించారు.జగన్ దంపతులు అంగీకరించారు.