అమరావతిని చూస్తే గుండె తరుక్కుపోతుంది...చంద్రబాబు నాయుడు

Jan 14, 2020, 12:50 PM IST

భోగి పండుగ సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, జేఏసీ నేతలు జీస్ రావులు పాల్గొన్నారు. బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తమ నిరసన తెలిపారు.